Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
Breaking: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతి చెందారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు, యువకులు కృష్ణానదిలోకి దిగారు. వారు...