వైఎస్ఆర్ జిల్లాలో విషాదం .. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి
వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన జ్ఞానయ్య (25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్...