టిడిపి కి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు గోడ దూకేశారు. మరికొందరు కూడా అదే లైన్లో ఉన్నారని సమాచారం. ఇక ఎంపీల విషయానికొస్తే టిడిపి తరపున గెలిచింది ముగ్గురే!వారు కూడా మూడు దారుల్లో...
గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహమేంటి గడిచిన రెండు నెలల నుంచి ఆయన నియోజకవర్గంలోనూ, అమరావతి రైతుల పోరాటం లోనూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎక్కడా కనిపించడం...
అమరావతి: విజయవాడ ఎంపి కేశినేన శ్రీనివాస్ (నాని) అసంతృప్తి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో దాన్ని పరిష్కరించేందుకు స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ కేశినేని నాని...