Mahesh: సాధారణంగా అబ్బాయిలకు తల్లి వద్ద చనువు ఎక్కువ ఉంటుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. సూపర్ స్టార్ మహేష్ కూడా తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు నాడు ఎమోషనల్ అయ్యాడు....
Lagadapati Rajagopal: పారిశ్రామిక వేత్త నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన లగడపాటి రాజగోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు అంటూ ఎవరూ ఉందరు. కాకపోతే రాష్ట్ర విభజన అనంతరం ఆయన క్రియాశీల...
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల గుంటూరు పార్టీ కేడర్ తో ఇటీవల నిర్వహించిన జూమ్ సమావేశాలలో ఎంపీ గల్లా జయదేవ్ పై తీవ్రస్థాయిలో పార్టీ నేతలు మండిపడినట్లు టాక్. అధినేత నిర్వహించిన ఈ సమావేశంలో...
ఏపీలో రాజకీయం గరంగరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలతో రాజకీయం హాట్ హాట్గా మారుతున్న సమయంలో ఓ ఇద్దరు ఎంపీల రాజీనామా అంశం తెరమీదకు వచ్చింది. ఏపీలో కీలకంగా మారిన...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద శీతకన్ను వేశారు. మొన్నటి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తే అందులో 4 స్థానాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి.దక్షిణ కోస్తా...
టిడిపి కి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు గోడ దూకేశారు. మరికొందరు కూడా అదే లైన్లో ఉన్నారని సమాచారం. ఇక ఎంపీల విషయానికొస్తే టిడిపి తరపున గెలిచింది ముగ్గురే!వారు కూడా మూడు దారుల్లో...
టీడీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి..! విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడిన కొద్దీ రోజుల్లోనే గంటా కూడా చేరనున్నారు…! ఎమ్మెల్యేల సంఖ్యా తగ్గుతూ వస్తుంది. ఇక మాజీలు, కీలక...
ప్రస్తుతం దేశంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన టిడిపి ఎంపీలు కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఎవరికివారే యమునా తీరే...
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు జగన్ దూకుడును తట్టుకోలేక ఇటు సొంత పార్టీ నేతల వ్యతిరేకతను నిలువరించలేక బాబు నానాపాట్లు పడుతున్నారు. క్లిష్ట సమయంలో గళం విప్పాల్సిన నేతలు మాత్రం...
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ వెతుకుతున్నారు. రెండు నెలలుగా ఆయన జాడ కనిపించడం లేదు పార్టీ అధినేత నారా చంద్రబాబు...
ఏపీ రాజధానిగా అమరావతి నే ఉంచాలని టిడిపి పార్టీ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. అయినాగాని మరొక పక్క జగన్ అవేమీ పట్టించు కోకుండా తన పంతనా దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరోపక్క...
గల్లా జయదేవ్….టీడీపీ తరఫున ఏపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు. లోక్సభ వేదికగా `మిస్టర్ మోడీ` అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అలాంటి నాయకుడికి ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు అమరావతిపై రాజకీయ...
విభజనతో నష్టపోయిన ఏపీలో అభివృద్ధి అంతటా జరగాలని వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని ని ఉంచుతూనే విశాఖపట్టణం, కర్నూలులో రాజధాని పేట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు రాజధానుల నిర్ణయానికి...
ఎమ్మెల్యేల షాక్ ల నుండి తేరుకోలేని చంద్రబాబుకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెద్ద షాక్ ఇవ్వనున్నారా..? పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా..? మోడీ ప్రత్యేక ఆశీస్సులతో అతి...
ఢిల్లీ సాక్షిగా ఎంపీల మూడు ముక్కలాట టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద పజిల్ గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని...
రివర్స్ టెండరింగే కాదు.. గత ప్రభుత్వ హయాంలలో ఏపీఐఐసీ ద్వారా అవసరానికి మించో.. అనుకున్నది చేయకుండానో తీసుకున్న భూములను వెనక్కి తీసుకునే చర్యలు కూడా ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తీసుకుంటున్న...
తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీల లో గుంటూరు నుండి వరుసగా విజయం సాధించిన గల్లా జయదేవ్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను వరుసగా రెండో సారి ఎన్నికల్లో...
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహార శైలి మారింది.ఆయన ఇటు ప్రజలకు అటు పార్టీకి కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత క్యాష్...
పరిపాలనా వికేంధ్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబందించిన బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది.. ఏపీ సర్కార్! ఈ క్రమంలో మండలిలో పెద్దలంతా బిల్లులపై చర్చలు తప్ప అన్నీ చేయడంతో అది కాస్తా పాసవ్వలేదు! ఆ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటు పై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి, వైసిపి ఎంపిల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకొన్నది....
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ...
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
అమరావతి: రాష్ట్రంలో ఇసుక సమస్యపై పోరాటానికి టిడిపి సిద్ధమయ్యింది. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరాహార దీక్షకు దిగారు. లోకేష్ దీక్షకు సంఘీభావంగా పార్టీ ఎంపి...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు టిడిపి రాజ్యసభ ఫ్లోర్...
న్యూఢిల్లీ: టిడిపి రాజ్యసభాపక్ష ఉప నేతగా తోట సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని ఆ పార్టీ పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి తెలియజేశామని గల్లా చెప్పారు. బిజెపిలో...
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని టిడిపి ఎంపిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ...
గుంటూరు, ఏప్రిల్ 7 : రాష్ట్ర రాజధాని అమరావతికి జిల్లా కేంద్రమైన గుంటూరు పార్లమెంటరీ సీటును ముక్కోణపు పోటీలో ఎవరు కైవసం చేసుకోనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంట్ సీటుకు టిడిపి...
‘ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా’ అని టిడిపి ఎంపి గల్లా జవదేవ్ ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై ఆయన బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. శనివారం ఆయన టిడిపి ఎమ్ ఎల్ సి...