అసెంబ్లీపై కన్నేసిన ఆంధ్రా ఎంపీలు!
ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభకు పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్, కర్నూల్ పార్లమెంట్...