పట్టాభిని రిమాండ్ పంపాలని ఆదేశించిన జడ్జి .. గన్నవరం సబ్ జైలుకు తరలించిన పోలీసులు
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ను న్యాయమూర్తి ఆదేశాలతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పట్టాభితో సహా మరో 13 మందిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్...