టీడీపీ నేత పట్టాభికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు అరెస్టు అయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు...
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రీసెంట్ గా రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల...