Breaking: ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ .. అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు
Breaking: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్...