గీతం యూనివర్శిటీకి ఏపి సర్కార్ షాక్ .. ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం.. మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత
విశాఖలోని గీతం యూనివర్శిటీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గీతం మెడికల్ కళాశాల మైదానంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు దాని చుట్టూ కంచె...