AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల్లో పారిశ్రామిక వేత్తల నుండి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ లో నిర్వహిస్తున్న గ్లోబల్...
ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు,...