NewsOrbit

Tag : global investors summit

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?

sharma somaraju
దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతం అయ్యింది. సిఎం జగన్ నేతృత్వంలో ఏపి అద్భుతమైన అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. సుస్థిర ఆర్థికాభివృద్ధి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

GIS: పెట్టుబడిదారులకు ఏపి సర్కార్ రెడ్ కార్పెట్ ..పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్

sharma somaraju
GIS: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు. వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు విశాఖలో సర్వం సిద్ధం .. జనసేన అధినేత పవన్ ఆసక్తికర ట్వీట్

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విచ్చేసే అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ విశాఖలో అడుగు పెడుతున్న వేళ .. అమరావతి రాజధాని కేసులో కీలక పరిణామం..?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా.. ఈ సారి ఫ్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో పెట్టుబడులు గత టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ .. ఇదీ లెక్క

sharma somaraju
విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ – 20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ – 2023 లోగోను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఏపికి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపి సర్కార్ నిర్వహించనున్నది. ఈ సమ్మిట్ కు సంబంధించిన లోగోను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం...