NewsOrbit

Tag : gn rao committee

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

నిపుణులు ఏమి చెప్పారో.. కోర్టు ఏమి చేస్తుందో.. రాజధానిపై ఇప్పటికీ ఉత్కంటే.. !!

sharma somaraju
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన...
టాప్ స్టోరీస్

‘నివేదిక వక్రీకరించారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
టాప్ స్టోరీస్

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే: ఏపీ మంత్రులు

Mahesh
అమరావతి: బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్

‘రాజధాని కదిపితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధానిని మారిస్తే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చడం అంటే కారు మార్చినంత...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి ‘చిరు’ బాసట

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ మధ్యంతర నివేదిక!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ...
టాప్ స్టోరీస్

కేబినెట్ నిర్ణయం తరువాతే జనసేన స్టెప్ అట!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్...
న్యూస్

‘ఈ ఫార్మలా అప్పుడెందుకు చెప్పలేదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి సిఎం జగన్ ‌పతిపక్ష నేతగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఏపి రాజధానిని అమరావతి నుండి...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

జీఎన్ రావు కమిటీ మంత్రం కూడా వికేంద్రీకరణే!

Mahesh
అమరావతి: ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

రాజధానిపై జగన్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ప్రజలు సూచనలు, సలహాలను ఈమెయిల్, లేఖల  ద్వారా పంపాలని రిటైర్డ్ ఐఎఎస్ జిఎన్‌రావు నేతృత్వంలోని...