నిపుణులు ఏమి చెప్పారో.. కోర్టు ఏమి చేస్తుందో.. రాజధానిపై ఇప్పటికీ ఉత్కంటే.. !!
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన...