అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల ఆందోళన ఆరో రోజు కొనసాగుతోంది....
అమరావతి: ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే...