కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ విజయవంతంగా బయటకు తీసింది. దీంతో నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం...
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
కాకినాడ: రివర్స్ టెండరింగ్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సీనియర్ టిడిపి నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపించిందని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బోటు ప్రమాద సంఘటనపై మాజీ ఎంపి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే....
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....