NewsOrbit

Tag : godavari boat accident

టాప్ స్టోరీస్

రాయల్ వశిష్ట ఆపరేషన్ సక్సెస్!

Mahesh
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ విజయవంతంగా బయటకు తీసింది. దీంతో నెల రోజుల నిరీక్షణకు తెరపడింది.  డీప్ డైవర్లు నీటి అడుగు భాగం...
న్యూస్

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

sharma somaraju
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
రాజ‌కీయాలు

‘ఆ లాజిక్, మ్యాజిక్ అందరికీ తెలుసు!’

sharma somaraju
అమరావతి: ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో కుట్టు కట్టించినట్లుంది జగన్మోహనరెడ్డి తెలివితేటలు అని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్...
రాజ‌కీయాలు

‘ఎగ్జామ్స్‌ కూడా రివర్స్ నిర్వహించండి!’

sharma somaraju
కాకినాడ: రివర్స్ టెండరింగ్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సీనియర్ టిడిపి నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపించిందని...
టాప్ స్టోరీస్

బోటు ప్రమాదం మృతుల సంఖ్య దాచారా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బోటు ప్రమాద సంఘటనపై మాజీ ఎంపి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే....
టాప్ స్టోరీస్

బోటు ప్రమాద స్థలిలో సిఎం ఏరియల్ సర్వే

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్‌లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....