కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ విజయవంతంగా బయటకు తీసింది. దీంతో నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం...
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న గోదావరి నదిలో జరిగిన లాంచీ మునక తొలి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 12మంది మృతి...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....