బోటు ప్రమాద స్థలిలో సిఎం ఏరియల్ సర్వే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....