NewsOrbit

Tag : Godavari river

న్యూస్

జాలర్ల పంట పండిస్తున్న పులస .. ఈ ఏడాది పులస చేప ధర ఎంత పలికింది అంటే..?

sharma somaraju
గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప పులస. ఏటికి ఎదురీదుతూ వచ్చే ఈ పులస చేప ఏ చేపకు దక్కని రుచిని, ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరుదుగా లభించి పులస చేప ధర బంగారంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరికి మళ్లీ బారీగా వరద – సముద్రంలో కలుస్తున్న 14లక్షల క్యూసెక్కులపైగా నీరు

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా గోదావరికి వరద మళ్లీ పొటెత్తుతోంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో దవళేశ్వరం ప్రాజక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వరదలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju
గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. సహాయక చర్యల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరి మహోగ్రరూపం .. 24లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి…

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి ఉదృతంగా ప్రవహిస్తొంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. వరద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తొంది. 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

sharma somaraju
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ రేపు (జూలై 15) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి .. 12.10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద నీటితో పొటెత్తుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరం బ్యారేజీ వద్ద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరి వరదలో కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు.. అధికారుల చొరవతో సురక్షితంగా బయటకు

sharma somaraju
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోదావరి ఉదృతంగా ప్రవహిస్తొంది. నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా 15 మంది పాడి రైతులు పశువుల కోసం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరికి పోటెత్తున్న వరద .. ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు

sharma somaraju
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్రితి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో అదే స్థాయిలో దిగువకు విడుదల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP TS: జగన్ -కేసీఆర్ మరో కయ్యం..! ఈసారీ అదే.. కానీ..!?

Muraliak
AP TS: రాష్ట్రాలుగా విడిపోయి ఏపీ, తెలంగాణ అన్నదమ్ములుగా ఉంటారని భావించారు అంతా. కానీ.. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల పోట్లాటలానే తయారైంది పరిస్థితి. రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. కానీ.. రెండు రాష్ట్రాల...
న్యూస్ బిగ్ స్టోరీ

‘జలవివాదం’ ముగించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయాడు..! మరి జగన్?

siddhu
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘జల వివాదం‘ గత కొద్ది నెలలుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని...
ట్రెండింగ్ న్యూస్

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగుల పైకి..!

Varun G
వామ్మో.. ఇవ్వేం వర్షాలు దేవుడా. వారం పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లేట్టు లేదు.. సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా వర్షం దంచికొడుతూనే ఉన్నది. భారీ వర్షాలకు...
న్యూస్

యాభై అడుగుల లోతులో బోటు!

Mahesh
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధిస్తోంది. నిన్న బోటు రెయిలింగ్‌ను బయటకు తీసిన ఆ బృందం…...
న్యూస్

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

sharma somaraju
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
న్యూస్

బోటు వెలికితీత పనులు ప్రారంభం

sharma somaraju
రాజమండ్రి: కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీసేందుకు 25మంది మత్స్యకారులు ప్రయత్నాలు...
టాప్ స్టోరీస్

వైసిపిని వెన్నాడుతున్న నాటి క్లిప్పింగులు

sharma somaraju
  అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న గోదావరి నదిలో జరిగిన లాంచీ మునక తొలి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 12మంది మృతి...
టాప్ స్టోరీస్

బోటు ప్రమాద స్థలిలో సిఎం ఏరియల్ సర్వే

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్‌లో సిఎం సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు....
టాప్ స్టోరీస్

ప్రమాదంపై జగన్ సీరియస్: అన్ని బోటు సర్వీస్‌లు సస్పెండ్

sharma somaraju
అమరావతి: గోదావరి నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. తక్షణం ప్రమాదానికి సంబంధించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. లాంచీ  ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అన్ని బోటు సర్వీస్‌లను సస్పెండ్ చేయాలని...
టాప్ స్టోరీస్

గోదావరి నదిలో బోటు ప్రమాదం : పలువురు ప్రయాణీకులు గల్లంతు

sharma somaraju
  దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు...
టాప్ స్టోరీస్

గోదావరి ఉగ్రరూపం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గోదావరి నదికి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున...
టాప్ స్టోరీస్

మరో అల్పపీడన హెచ్చరిక

sharma somaraju
అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం,...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న గోదావరి వరద

sharma somaraju
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రజలు...
టాప్ స్టోరీస్

మళ్ళీ పెరుగుతున్న గోదారి

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుండంతో తీర ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175గేట్లు పూర్తిగా ఎత్తివేసి...
టాప్ స్టోరీస్

నిలకడగా గోదావరిలో వరద ప్రవాహం

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గత మూడు రోజుల నుండి గోదావరికి వరద తాకిడి ఎక్కువైంది. గురువారం వరద ప్రవాహం నిలకడగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నుండి 7.29లక్షల...