కామన్వెల్త్ లో బంగారు పతకం సాధించిన సింధు.. అభినందించిన ప్రధాని మోడీ
భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పసిడి పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానానికి ఎగబాకింది. ఈ రోజు జరిగిన...