అమరావతి, ఏప్రిల్ 10: తాము నిస్పక్షపాతంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణ చేసి వినతి...
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు...
అమరావతి : ఓటు హక్కు నమోదుకు రేపటితో గడువు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువును పొడిగించమని ఆయన స్పష్టం చేశారు. గురువారం ద్వివేది అమరావతిలో...
అమరావతి,మార్చి 5 : ఐటి గ్రిడ్స్ సంస్థకు వెళ్లిన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాలు ఎవరైనా...