22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit

Tag : governor

తెలంగాణ‌ న్యూస్

ప్రగతి భవన్ – రాజ్ భవన్ వార్ లో కీలక ట్విస్ట్ .. సీఎస్ ‌పై గవర్నర్ తమిళిసై ఫైర్

somaraju sharma
రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించడం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా (ప్రభుత్వ పాఠం చదవడం) ప్రసంగించడంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మద్య...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాష్ట్రానికి  చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma
ఏపి నూతన గవర్నర్ గా రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక్కడ గవర్నర్ గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించిన బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్‌గడ్ గవర్నర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?

somaraju sharma
ఇప్పటి వరకూ ఏపికి ఇరుగుపొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్ ల తీరుతో ముఖ్యమంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో గవర్నర్ రవితో స్టాలిన్ సర్కార్, ఇటుపక్క తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
జాతీయం న్యూస్

Breaking: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు నియామకం .. ఏపీ గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్

somaraju sharma
Breaking: దేశంలోని 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్‌గడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించదా..? నేతలకు తాత్కాలిక ఊరట

somaraju sharma
ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించగా అని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై విచారణ జరిపిన న్యాయస్థానం .. తీర్పు రిజర్వు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్  

somaraju sharma
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు .. రాజ్ భవన్ సీరియస్ ..డీఎంకే నేతపై పోలీసులకు ఫిర్యాదు

somaraju sharma
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి, గవర్నర్ రవికి మధ్య వివాదం తారా స్థాయికి చేరుతోంది. ఇంతకు ముందు నుండే సీఎంఒ, రాజ్ భవన్ మధ్య విభేదాలు కొనసాగుతుండగా, ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజ్ భవన్ లో గవర్నర్ విందుకు సీఎం కేసిఆర్ దూరం .. హకీంపేట నుండి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు

somaraju sharma
భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసిఆర్ దూరంగా ఉండనున్నారు. శ్రీశైలం పర్యటన ముగించుకుని హకీంపేటకు...
తెలంగాణ‌ న్యూస్

హస్తినకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై.. కొద్ది సేపటిలో అమిత్ షాతో భేటీ..

somaraju sharma
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. తమిళి సై చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తమిళి సై తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు భాష గొప్ప తనాన్ని శ్లాషించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

somaraju sharma
దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ సర్కార్ పై మరో సారి సంచలన కామెంట్స్ చేసిన గవర్నర్ తమిళి సై

somaraju sharma
తెలంగాణలో రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళి సై మద్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు వినబడుతూనే...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కేరళ హైకోర్టులో వైస్ ఛాన్సలర్లకు స్వల్ప ఊరట

somaraju sharma
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఆదేశాలపై తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీసీల తరపు న్యాయవాదులు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరడంతో దీపావళి పండుగ...
తెలంగాణ‌ న్యూస్

సీఎం కేసిఆర్ పై మరో సారి ఫైర్ అయిన గవర్నర్ తమిళిసై

somaraju sharma
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరో సారి ఫైర్ అయ్యారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చిన తమిళిసై...
తెలంగాణ‌ న్యూస్

విమానంలో ప్రయాణీకుడికి అత్యవసర వైద్యసేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై

somaraju sharma
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వతహాగా వైద్యురాలు. ఆమె రాజకీయాల్లోకి రాకముందు మద్రాస్ లో ఎంబీబీఎస్ పూర్తి అయిన తరువాత కెనడాలో ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. చెన్నై రామచంద్ర మెడికల్ కళాశాలలో...
తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా

somaraju sharma
Hyderabad Gang Rape: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి...
తెలంగాణ‌ న్యూస్

KCR: ఊహించని వ్యక్తి నుండి కెసిఆర్ కు ట్వీట్..!!

somaraju sharma
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురై యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్‌కు ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?

sridhar
KCR: తొలుత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్, అనంత‌రం తెలంగాణ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గుర్తున్నారా? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ఓ కీల‌క స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఈ విష‌యం చాలా ఆల‌స్యంగా ప్ర‌స్తుతం...
జాతీయం న్యూస్

Bandaru Dattatreya: హరియాణా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన దత్తాత్రేయ

somaraju sharma
Bandaru Dattatreya: హరియాణా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి గురువారం ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ గా దత్తాత్రేయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : మోడీ స‌ర్కారు సంబురాలు…. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

sridhar
KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఓ కార్య‌క్రమంలో తెలంగాణ కీల‌క పాత్ర పోషించేలా కేసీఆర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Governor : గ‌వ‌ర్న‌ర్ మేడం ఎంట్రీ ఇచ్చారు… న్యాయ‌వాది హ‌త్య ఎపిసోడ్‌లో కీల‌క ప‌రిణామం

sridhar
Governor : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కలకలం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య ఉదంతంలో ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొన్ని విషయాలను...
న్యూస్

దత్తన్నకు తప్పిన ప్రమాదం

somaraju sharma
  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళ్తుండగా నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రాహదారి...
న్యూస్ రాజ‌కీయాలు

ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి నాని మరోసారి ఫైర్..! ఈ సారి ఏమన్నారంటే..?

somaraju sharma
  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత...
న్యూస్

ఈ నెల 30నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

somaraju sharma
  ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట శాసనసభ కార్యదర్శి...
న్యూస్

జగన్ ని ఫాలో అయిన హర్యానా డిప్యూటీ సీఎం

Vissu
    ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాలు రెండొవసారి ప్రారంభం అయినా వేళ, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీఎం పై సీబీఐ కేసు..! రగులుతున్న ఉత్తరాఖండ్..!!

Special Bureau
  ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​పై వచ్చిన అవినీతి ఆరోపణలు కు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేయాలి అని ప్రతిపక్ష పార్టీ కాంగ్ర్రెస్ డిమాండ్ చేసింది. 2016 లో...
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ మేడం… ఎందుకు ఇలా మాట్లాడారంటే…

sridhar
తెలంగాణ గ‌వ‌ర్నర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ త‌న‌దైన శైలిలో రాజ్ భ‌వ‌న్ కేంద్రంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌ద‌విలోకి నియ‌మితులైన నాటి నుంచి ఆమె గ‌వ‌ర్నర్ హోదాలో ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా మేలు...
న్యూస్

కేసీఆర్‌ ని తొక్కుతూ…! జగన్ ని అందలమెక్కిస్తూ…! మోడీగారి స్ట్రాటజీ ఇదేనా??

Yandamuri
కెసిఆర్తో కయ్యం.. జగన్ మోహన్ రెడ్డి తో నెయ్యం అన్న పంధాను బిజెపి అవలంబిస్తున్న ట్లు కనిపిస్తోంది.తాజా పరిణామాలు ఇందుకు నిదర్శనంగా గోచరిస్తున్నాయి. జ‌గ‌న్‌కు చేరువ కావ‌డం ద్వారా ఏపీలో త‌మ ఉనికిని చాటుకోవాల‌ని...
న్యూస్

ఏంటండోయ్ చంద్రబాబు గారూ! వాళ్లకు హ్యాండ్ ఇస్తున్నారటగా?

Yandamuri
అమరావతి విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం బహిర్గతమైపోయింది.అమరావతిని పట్టుకు వేలాడితే పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోగలదన్న అంచనాకొచ్చిన చంద్రబాబు చాలా తెలివిగా రాజధాని విషయాన్ని రగ్గు కింద కింద...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టు+కేంద్రం+ గ‌వ‌ర్న‌ర్‌+ప్ర‌తిప‌క్షాలు…ఎంత మందితో చెప్పించుకుంటావు కేసీఆర్‌?

sridhar
దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒక‌టి. స్వ‌‌త‌హాగా డాక్ట‌ర్ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తెలంగాణలోని...
న్యూస్ రాజ‌కీయాలు

నవ్విపోదురు గాక నాకేంటి…!

sekhar
ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం అందరికీ తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం అనుమతి...
న్యూస్ రాజ‌కీయాలు

వివాదం అవసరం లేదు .. 3 రాజధానుల వల్ల అందరికీ వచ్చే బెనిఫిట్ ఇదే !

sekhar
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర పొందటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఉత్తరాంధ్రలో మరియు రాయలసీమలో జగన్ తీసుకున్న నిర్ణయానికి జై జైలు కొడుతున్నారు. మరోపక్క కోస్తా వాసులు...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ లో జరిగిన మ్యాటర్ మోడీ కి తెలుసా ? తెలియకుండా దాస్తోంది ఎవరు ? 

sekhar
ఏపీ లో 3 రాజధానులు కథ కంచికి చేరటంతో గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను మోడీ వద్దకు...
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ మూడు రాజధానుల నిర్ణయం వెనకాల సోము వీర్రాజు..!!

sekhar
మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి అధికారికంగా, అనధికారికంగా...
న్యూస్

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..

Special Bureau
జైఅమరావతి పార్టీకి అంకురార్పణ సిద్ధాంతకర్తగా డాక్టర్ సీఎల్ వెంకట్రావ్… న్యూస్ ఆర్బిట్ ఎక్స్‎క్లూజివ్ ఏపీలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయ్. రాజధాని వికేంద్రీకరణతో జగన్ సర్కారు దూసుకుపోతుంటే… ఎట్టి పరిస్థితిలో అమరావతిని రాజధానిగా ప్రకటించాల్సిందేనంటూ రైతుల...
Featured బిగ్ స్టోరీ

గవర్నర్ ఆదేశాలపై జగన్ నిర్ణయం ఇదేనా..!!

Special Bureau
అక్కడ నిర్ణయమే “సుప్రీం” అంటూ..!! అధికారులతో రివ్యూలో సర్కారు వ్యూహం ఖరారు.. నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించే విషయంలో ఇంకా జగన్ సర్కార్ వెనకడుగు వేయటం లేదు. ఇప్పటికే హైకోర్టు...
న్యూస్

గవర్నర్ కోర్టులో ‘రాజధాని ‘బంతి ! ఆయన ఏం చేస్తారంటారూ?

Yandamuri
శాసనమండలి అవసరం తీరిపోయింది.శాసనమండలి ఆమోదం తెలపని రెండు బిల్లులకు గవర్నర్ ద్వారా ఆమోదముద్ర వేయించుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు...
న్యూస్

ఇద్దరే ఇద్దరు… వారిలో ఒకరు ‘ఆయన’?

Yandamuri
జగన్ కేబినెట్ లో కొత్తగా ఇద్దరికి మాత్రమే ప్రవేశం లభించనుంది. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే మిగిలింది. ఆషాఢం పూర్తై శ్రావణం మొదలు కాగానే ఆ ఇద్దరికీ పదవీయోగం...
న్యూస్ రాజ‌కీయాలు

సై అంటున్న గవర్నర్ ! సీఎం కేసీఆర్ ఏమన్నా తక్కువ తిన్నారా ??

Yandamuri
తెలంగాణలో వైద్యఆరోగ్యంపై డైరెక్టుగా గవర్నర్ తమిళ్ సై జోక్యం చేసుకోవడం.. కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెడుతోంది. తమను డమ్మీని చేయాలనుకుంటున్న గవర్నర్ తీరుపై కేసీఆర్ సర్కార్ గుర్రుగా ఉందంటున్నారు కరోనా.. ఒక్క తెలంగాణ సమస్యే...
న్యూస్ రాజ‌కీయాలు

నేరుగా రంగంలోకి గవర్నర్ తమిళి సై.. ! ఎందుకంటే..?

somaraju sharma
  తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడచిన 24గంటలలోనే కొత్తగా 1831 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసీ పరిధిలో 1419 ఉన్నాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 25,733కి...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
టాప్ స్టోరీస్

మాకు న్యాయం చేయండి: హాజీపూర్ బాధితులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ఘటనపై బాధిత కుటుంబాలు తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశాయి. సోమవారం రాజ్ భవన్ లో ఆమెతో భేటీ అయ్యారు. హాజీపూర్ వరుస...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

somaraju sharma
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

గవర్నర్ రూపంలో కేసీఆర్ కు కష్టాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ గిరి సీటులో తమిళసై

somaraju sharma
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తమిళ సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో ఆదివారం ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్, అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

దత్తన్నకు గవర్నర్ గిరి!

Mahesh
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఆదివారం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్రం ప్రభుత్వం నియమించిది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా...
టాప్ స్టోరీస్

తెలంగాణకు కొత్త గవర్నర్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ ను కేంద్రం నియమించింది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమిస్తున్నట్టు ప్రకటించింది. తమిళిసై సౌందరరాజన్ కు...
టాప్ స్టోరీస్

నరసింహన్‌ను పంపుతారా?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో గతంలో హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఇఎస్ఎల్ నరసింహంను అక్కడకు పంపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’

somaraju sharma
అమరావతి, ఏప్రిల్ 16: రాష్ట్రంలో శాంతిభద్రలకు క్షీణించాయనీ, గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం హైదరబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ఇఎస్ఎన్ నరసింహన్‌ను కలిశారు. ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రం సహకరించకున్నా ప్రగతికి అడుగులు

somaraju sharma
అమరావతి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైయాయి. ఈ...