గవర్నర్ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ భగత్సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...