రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్కు...
విజయవాడ: అమరావతి రైతులు గురువారం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం అందించారు. తొమ్మిది రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి...