విశాఖలో పీఎం మోడీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, బీజేపీ నేతలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బిజేపీ నేతలు స్వాగతం పలికారు. వర్షం కారణంగా...