NewsOrbit

Tag : Governor ESL Narasimhan

టాప్ స్టోరీస్

కొలువు తీరనున్న కొత్త శాసనసభ!

Siva Prasad
అమరావతి: ఆంద్రప్రదేశ్ శాసనసభ బుధవారం కొలువుతీరనుంది. ఫిరాయింపు శాసనసభ్యులపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా 2017లో అసెంబ్లీనే బహిష్కరించిన వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర్రి హోదాలో శాసనసభలో అడుగు పెట్టనున్నారు. నవ్యాంధ్ర మొదటి...
టాప్ స్టోరీస్

మూహూర్తం మధ్యాహ్నం 12:23 గంటలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయిెంది. ఈ నెల 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంచల 23 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకు...
న్యూస్

‘పోలవరంపై విచారణ చేయించండి’

sharma somaraju
హైదరాబాదు: పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ,...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 16: రాష్ట్రంలో శాంతిభద్రలకు క్షీణించాయనీ, గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం హైదరబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ఇఎస్ఎన్ నరసింహన్‌ను కలిశారు. ఈ...
టాప్ స్టోరీస్

‘సిబిఐ విచారణ చేయాల్సిందే’

sharma somaraju
హైదరాబాదు, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్ద కుట్రదాగి ఉందనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి డిమాండ్...
రాజ‌కీయాలు

‘ఐటి గ్రిడ్స్’పై గవర్నర్‌కు ఫిర్యాదు

sharma somaraju
  హైదరాబాదు, మర్చి 6 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఐటి గ్రిడ్ వ్యవహారంపై గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం జగన్‌ మిడియాతో మాట్లాడుతూ ఐటి...
న్యూస్

గవర్నర్‌జీ మీరూ పరిశీలించండి

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుండి అక్రమంగా ఓట్ల తొలగింపులు, అవకతవకలు జరిగాయంటూ వాటిపై చర్యలు తీసుకోవాలని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు కోరారు....
న్యూస్ రాజ‌కీయాలు

సాగునీటికి అధిక ప్రాధాన్యం: గవర్నర్

Siva Prasad
హైదరాబాద్‌, జనవరి 19: సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్  ప్రభుత్వం కొలువు దీరిన తొలి సారి శనివారం ఉభయసభలను...
న్యూస్ రాజ‌కీయాలు

30నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి జనవరి 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేది వరకు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

sharma somaraju
విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు...
టాప్ స్టోరీస్ న్యూస్

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే నేను…

Siva Prasad
  తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను అంటూ కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవ్...