గవర్నర్జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్పి
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్కు టిడిఎల్పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...