ఏపిలో విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టడంతో పాటు బై లింగ్యువల్ (ద్వి భాషా)...
ఏపి లోని జగన్మోహనరెడ్డి సర్కార్ విద్యా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్దమైంది....
AP News: రాష్ట్రంలో ఆసుపత్రులను అభివృద్ధి పర్చాం, వైద్య సేవలను మెరుగుపర్చాం, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని పాలకులు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రజా ప్రతినిధులు,. అధికార పార్టీ నేతలు...
YCP Govt: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ప్రజల నుండి మరో వైపు రాజకీయ నేతల నుండి రెండు రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికల...
AP Government: రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఆగస్టు 16 నుండి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాలలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ అక్కడక్కడా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విషయంలో విపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదురైనా, హైకోర్టు సదరు జివోలను రద్దు చేసినా జగన్ ప్రభుత్వం ముందుకే సాగాలని నిర్ణయించుకున్నదా?...
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...