వైసిపి సర్కార్పై టిడిపి ఎంపిలు ఫైర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...