ఏపి లో చాలా మంది ఆధార్ కార్డులో తప్పులు, మార్పులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ లో తప్పులు ఉండటంతో ఎన్నో రకాల పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. ఆధార్ సెంటర్ లకు...
AP Govt: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాల చెల్లింపులే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో...
Voluntaries: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ వాలంటీర్ ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామంలో, పట్టణంలో 50 నుండి 75...
Nellore: నెల్లూరులో Nellore: విషాదమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కు వాలంటీర్లు నెల్లూరులో పడారుపల్లి అనే లాడ్జిలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా...
ఏపీ సీఎం వైయస్ జగన్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన grama sachivalayam వ్యవస్థ చాలావరకు ఏపీ ప్రజల కష్టాలను తీరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పనులు అయినా మూడు రోజుల్లో అయిపోయేలా...
వైయస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయం వాలంటరీ వ్యవస్థ ఏర్పాటుచేసి ఏడాది కావడంతో చప్పట్లు కొట్టి సేవలందించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. స్వయంగా తన ఇంట బయట ప్రభుత్వ అధికారులతో మంత్రులతో...
ఈ రోజుల్లో ఎవరూ డబ్బులు జేబులో లేదా పర్సు లో పెట్టుకుని తిరుగుతున్నది లేదు. ప్రతి అత్యవసర అవసరానికి తమ మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయం కు సంబంధించి మరొక కీలక అడుగు వేశారు. పి.ఎమ్.యు కాల్ సెంటర్ ప్రారంభించిన వైఎస్ జగన్ దీనిద్వారా యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా...
దేశ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్త గా మంచి క్రేజ్ ఉన్న, తన విజయానికి ఎంతో తోడ్పడిన ప్రశాంత్ కిషోర్ ని జగన్ ఇటీవల పిలిపించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆ యువతీ యవకుడికి వాలంటీర్ పోస్టులు వచ్చాయి. సొంత ఊరిలో ఉద్యోగాలు, ఏ చీకు చింత లేదనుకున్నారు. ఏమి జరిగిందో ఏమో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
అమరావతి: ఓ న్యూస్ ఛానల్ పబ్లిక్ డిబేట్లో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సాఆర్సీపీ నేత రెచ్చిపోయారు. పరుష పదజాలంతో టీడీపీ నేతను దుర్భాషలాడారు. గ్రామ సచివాలయ...
అమరావతి: గ్రామ సచివాలయం ఉద్యోగాలు వైసిపి కార్యకర్తల కోసమని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెప్పిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. వైసిపి ప్రభుత్వం...