ద్రౌపది ముర్ము ఘన విజయం -రాష్ట్రపతి పీఠం అధిష్టించనున్న తొలి ఆదివాసీ మహిళ.. ప్రధాని మోడీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. అందరూ ఊహించినట్లుగానే ప్రత్యర్ధి యశ్వంత్ సిన్హా పై ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వివిధ...