ఇది నోట్ల కథ. రాళ్లు తయారు చేసిన కోట్లు… కోట్లు తయారు చేసిన నాయకులు… నాయకులు శాసించిన రాజకీయాల కథ. రాజకీయాలు మారినా ఎన్నటికీ రాళ్లే విజేతలుగా ఉన్నాయి. కథలో పాత్రలు మారొచ్చు, కానీ...
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ గనులపై తనిఖీలు…! మూడు జిల్లాల అధికారు.., పన్నెండు బృందాలు, విపరీత తనిఖీలు…!! నాలుగు నెలల పాటు అన్ని లెక్కలు తీసి రూ. 2100 కోట్లు ఫైన్ వేశారు…!! వహ్వా...
మొన్న శిద్దా హనుమంతరావు…, సూర్యప్రకాసరావులు… నిన్న కరణం బలరాం…, నేను శిద్దా రాఘవరావులు… వీళ్ళందరూ ప్రకాశం జిల్లా నాయకులు, వైసీపీకి ఆకర్షితులై జగన్ వెంట చేరుతున్నారు అనేది బయటకు తెలిసిన సత్యం. ఈ సత్యం...
“కలం కదలడం లేదు. మెదడు తట్టడం లేదు. కాలు నిలవడం లేదు. కానీ రాయలన్న ఆతృత ఆగడం లేదు. జరిగింది చెప్పాలన్న కసి తీరడం లేదు”…! ఎలా, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి...