GHMC: కరోనా మృతుల అంత్యక్రియల రేట్లు ఫిక్స్ చేసిన జీహెచ్ఎంసీ! జంట నగరాల వాసులకు ఇది ఊరటే!!
GHMC: జంటనగరాల్లోని శ్మశాన వాటికల వద్ద జరుగుతున్న దోపిడీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అడ్డుకట్ట వేసింది.ఈ శ్మశానవాటికల్లో వసూలు చేయాల్సిన నిర్ణీత మొత్తాలను జీహెచ్ఎంసీ నిర్ణయించింది.ఇంతే వసూలు చేయాలంటూ కూడా శ్మశానవాటికల వద్ద...