తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు ఇవి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని...