మంచిర్యాల జిల్లా ఆరుగురు సజీవ దహనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. సుపారీ గ్యాంగ్ పనేనని నిర్దారించిన పోలీసులు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్దరాత్రి జరిగిన ఆరుగురు సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి...