ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్...
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపై వీరు ఇరువురు దాదాపు రెండు గంటలకు పైగా చర్చించారు.పార్టీల పొత్తుల అంశంపై క్లారిటీ...
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న మాదిరిగా ప్రజలకు హామీలను గుప్పించారు. తనను అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడంతో పాటు...
ఏపికి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపి సర్కార్ నిర్వహించనున్నది. ఈ సమ్మిట్ కు సంబంధించిన లోగోను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం...
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించి ఇరుపక్షాలకు ఏపి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ హోటల్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స...
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ...
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి గుడివాడ అమరనాథ్ లు స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సున్నితంగా కౌంటర్ ఇవ్వగా, మంత్రి...
అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఫ్యాక్టరీ...
అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్ధులు శుక్రవారం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో స్నానాలకు దిగారు. సముద్రంలో అలల...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకూ అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా పది రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. ఈ నెల 20వ తేదీన...
YSRCP: సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా ఎమ్మెల్యే గా ఎన్నికైన నాయకుడు మంత్రి పదవి ఆశిస్తుంటారు. మంత్రి పదవికి సమాన స్థాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చినా అంతగా సంతృప్తి చెందలేరు. తాము అభిమానించే నాయకుడు...
విశాఖ లో ఆదివారం కాస్తా హాట్ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని...
ఇటీవల చంద్రబాబు పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 25 పార్లమెంట్ ఇన్చార్జి పదవులను దాదాపు కొత్తవారికి అవకాశం కల్పించే రీతిలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితి ఇలా ఉండగా...
పవర్ స్టార్ సినిమాకు వైఎస్సార్సీపీ పార్టీకు ఎటువంటి సంబంధం లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. బాబు చెప్పినట్లు పవన్ నాటకం ఆడుతున్నారని అన్నారు. పవన్ కు విశాఖపట్నం ఎలాంటి...
అమరావతి: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...