గోదావరిఖనిలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఆ ప్రాంతంలో కలకలాన్ని రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారు గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో...