ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురి చేసిందంటూ అటు వైసీపీ, ఇటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుండగా, ఆ వాదనలకు బలం చేకూర్చేలా...
మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం (టీడీపీ)లో చేరారు. గుంటూరులోని తన నివాసం నుండి పెద్ద సంఖ్యలో అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రీసెంట్ గా రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల...
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైయ్యారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపీ తీవ్ర అసంతృప్తితో...
ఉచిత పంపిణీలు అంటే ఎక్కడైనా ఎగబడటం పరిపాటిగా మారింది. క్రమ పద్దతి పాటించడం, క్రమశిక్షణగా నడుచుకోవడం చేయరు. ఆ ఉచిత వస్తువు అందుకోవాలన్న ఆరాటంలో అపస్తృతులు చోటుచేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. గత నెలలో...
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘటనల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై...
రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అవేశంలోనో, అన్పోపదేశం గానో చేసిన వ్యాఖ్యలు సంచలనం అవ్వడమో లేక వివాదాాస్పదం కావడంతో తాను అలా అనలేదనీ, తన ఉద్దేశం అది కాదనీ, మీడియా వక్రీకరించిందనీ ఆ తర్వాత...
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాచర్లలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో 144...
ఏపి రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ జనాల్లో తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో...
ఏపి ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం గత ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా తన కుమార్తె...
YSRCP: వైసీపీలో పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో వారి వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ వారి వారసులే చురుగ్గా...
మంకీపాక్స్ లక్షణాలతో ఓ బాలుడు (8) ఆసుపత్రిలో చేరడం గుంటూరులో కలకలాన్ని రేపింది. ఒడిశాకు చెందిన బనిత సహక్, గౌడ సహాక్ లు తమ కుమారుడు రాహుల్ సహాక్ తో కలిసి రెండు వారాల...
YCP Plenary 2022: తెలుగుదేశం (Telugudesam) పార్టీ మహానాడు (Mahanadu) మే 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడు ఆ పార్టీ ఊహించిన దానికంటే సక్సెస్ అయ్యింది. టీడీపీ...
Minor girl rape case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో గుంటూరు పోలీసులు మరో పది మంది నిందితులను అరెస్టు చేశారు. కరోనాతో బాధపడుతున్న బాలికకు పకృతి వైద్యం చేయిస్తానంటూ...
JINNAH TOWER Issue: గుంటూరులోని జిన్నా టవర్ పై రాజుకున్న వివాదానికి వైసీపీ చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. జిన్నా సెంటర్ పేరు మార్చాలనీ లేకుంటే జిన్నా టవర్ ను కూల్చేస్తామంటూ బీజేపీ నేతలు సంచలన...
Guntur Jinnah Tower: గుంటూరులో బీజేపీ లేవనెత్తిన దుమారానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ తో తిప్పికొట్టింది. గత నెలలో బీజేపీ నేతలు గుంటూరు జిన్నా టవర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే....
BJP: ఏపి రాజకీయాల్లో ఏదో ఒక వివాదం హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన వ్యాఖ్యలకు పలు రాజకీయ పక్షాల నుండి తీవ్ర...
AP Capital Issue: సింహం రెండు అడుగులు వెనక్కు వేసింది అంటే…అది వెనుకడుకు వేసినట్లు కాదు. అదును కోసం అని అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు జగన్ చేసింది అదే. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో...
YCP: రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ ( ycp ) విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ విజయాలు ఆ పార్టీకి ఉత్సాహన్ని నింపుతున్నప్పటికీ ఓ బ్యాడ్ న్యూస్...
PDS Rice: రేషన్ షాపుల్లో బయో మెట్రిక్ విధానం (ఈపాస్) ఏర్పాటు చేసి వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తున్నా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేశ్చగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వం రేషన్...
Breaking: గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లాలోని మాచర్ల మండలం రాయవరం గ్రామంలో పొలం వివాదంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు...
AP CM YS Jagan: గుంటూరులో బిటెక్ యువతి దారుణ హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరా తీశారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడికి కఠిన శిక్ష...
AP CM YS Jagan: రాష్ట్రాన్ని పచ్చతోరణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ఏపి వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం కార్యక్రమం గురువారం ప్రారంభమైంది....
Guntur Rave Party: గుంటూరులో కలకలం రేపిన రేవ్ పార్టీ ఉదంతంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బన్ సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరు నగరంలోని...
Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవంగా దహనం అయ్యారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద...
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులకు పోలీసులూ రక్షణ కల్పించలేకపోయారు. రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి మొరపెట్టుకున్న తరువాత కూడా వారికి భంగపాటే ఎదురైంది. నవ వరుడిపై దాడి చేసి వధువును ఆమె బంధువులు కిడ్నాప్...
TDP: ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీడీపీకి తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. ఒక నాడు టీడీపీకి వెన్నుదన్నుగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు....
Chandra Babu Naidu: రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ...
Chandrababu: రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ,గొట్టిపాటి రవికుమార్ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.వారు...
Fast Action Injection: గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన సమయంలో వాడిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజక్షన్ గురించి చాలా మందికి తెలుసు కదా. ఆ ఇంజక్షన్ చేసుకున్న...
Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ Chiranjeevi Oxygen Banks ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి 23 ఏళ్లుగా నిర్విరామంగా బ్లడ్, ఐ డొనేషన్ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు చిరంజీవి. మెగా ఫ్యాన్స్...
Suicide: గుంటూరు వ్యవసాయ శాఖలోని ఒక మహిళా ఉద్యోగిని నేడు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు నగరంలోని భూసార పరీక్షా కేంద్రంలో పని చేస్తున్న ఉమాదేవి అనే ఉద్యోగిని ఒంటిపై యాసిడ్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఆమెను...
Social Media Case: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సీబీఎన్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ లో అసత్య వీడియోలు పెట్టారన్న అభియోగంపై గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు యువకులను ఎట్టకేలకు స్టేషన్ బెయిల్...
YCP : పులపాలక ఎన్నికల ఫలితాల్లో గుంటూరు జిల్లాలోనూ అధికార వైసీపీ తన హవా చాటింది. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్ కు ఎన్నికలు జరగ్గా రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట మున్సిపాలిటీలు...
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ, వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసుకున్నారు....
Teachers : అనుకుంటాం గానీ పదవి ఎవరికి చేదు. అందులోనూ విజ్ఞానవంతులు ఓటు వేయడానికి ముందుకు రారు గాని పదవులు కావాలని మాత్రం ముందే ఉంటారు. పదవుల్లోని మజా అలాంటిది. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్...
మాజీ ఎంపి, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ మరో సారి సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం 8గంటలకు గుంటూరులోని రాయపాటి ఇంటికి సీబీఐ బృందం చేరుకున్నది. ట్రాన్స్...
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల గుంటూరు పార్టీ కేడర్ తో ఇటీవల నిర్వహించిన జూమ్ సమావేశాలలో ఎంపీ గల్లా జయదేవ్ పై తీవ్రస్థాయిలో పార్టీ నేతలు మండిపడినట్లు టాక్. అధినేత నిర్వహించిన ఈ సమావేశంలో...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) గుంటూరు జిల్లా గురజాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో సీబీఐకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో యరపతినేని...
(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని “బాలికే భవిష్యత్తు” పేరుతో గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి...
ఏపీ రాజకీయాలలో గుంటూరు జిల్లా మొదటి నుండి టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రాజధాని ని ఏర్పాటు చేయటంతో గుంటూరు జిల్లా లో టిడిపి హవా కి తిరుగే లేదు...
తనకు ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందంటూ తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ నుండి సస్పెన్షన్ కు...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై కేంద్ర...
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేశారు. సీఎం జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలన నీ గుర్తు చేస్తుందని… ఇలాంటి ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదని, కూలిపోవటం గ్యారెంటీ...
కొత్తాగా ఏదన్నా జరిగితే అది అద్భుతం. ఎప్పుడూ జరిగేదే అయితే.. పనిని బట్టి బాధ్యత, పని.. అంటూ విభజిస్తాం. అటువంటి అద్భుతాన్నే ఓ రాజకీయ నేత చేసి ఆశ్చర్యం కలిగించారు. ఆయనే.. రాజ్యసభ ఎంపీ,...
గుంటూరు జిల్లాలో రోడ్డు పక్కన కరెన్సీ నోట్లతో నిండి ఉన్న ఒక బ్యాగ్ కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం దగ్గర హైవే ప్రక్కన ఒక బ్యాగ్ పడి ఉండడంతో, స్థానికులు తీవ్ర ఆందోళనకు...
వైసిపి పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని రాజకీయ పరిస్థితి గుంటూరు జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. వీరంతా కూడా...
(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత నీవు నల్లగా ఉన్నావు, విడాకులు ఇవ్వాలి అని భర్తతో పాటు అత్తింటి వారు వేధిస్తుంటే ఆ గృహిణి తట్టుకోలేకపోయింది....
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద శీతకన్ను వేశారు. మొన్నటి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తే అందులో 4 స్థానాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి.దక్షిణ కోస్తా...
వైసిపి ప్రస్థానంలో నగరి ఎమ్మెల్యే రోజా, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పాత్ర ఎంతైనా ఉంది.2014 నుండి 2019 వరకువైసిపి ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో రోజా అప్పటి టిడిపి ప్రభుత్వంపై వీర పోరాటం చేసిన...