తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీల లో గుంటూరు నుండి వరుసగా విజయం సాధించిన గల్లా జయదేవ్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను వరుసగా రెండో సారి ఎన్నికల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...