NewsOrbit

Tag : guntur

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Teachers : ఉపాధ్యాయ సీట్లు యమ హాటు!!

Comrade CHE
Teachers : అనుకుంటాం గానీ పదవి ఎవరికి చేదు. అందులోనూ విజ్ఞానవంతులు ఓటు వేయడానికి ముందుకు రారు గాని పదవులు కావాలని మాత్రం ముందే ఉంటారు. పదవుల్లోని మజా అలాంటిది. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్...
న్యూస్ రాజ‌కీయాలు

రాయపాటి నివాసంలో మరో సారి సీబీఐ సోదాలు

sharma somaraju
  మాజీ ఎంపి, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ మరో సారి సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం 8గంటలకు గుంటూరులోని రాయపాటి  ఇంటికి సీబీఐ బృందం చేరుకున్నది. ట్రాన్స్...
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి సొంత పార్టీ నుండే వ్యతిరేకత..??

sekhar
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల గుంటూరు పార్టీ కేడర్ తో ఇటీవల నిర్వహించిన జూమ్ సమావేశాలలో ఎంపీ గల్లా జయదేవ్ పై తీవ్రస్థాయిలో పార్టీ నేతలు మండిపడినట్లు టాక్. అధినేత నిర్వహించిన ఈ సమావేశంలో...
Featured న్యూస్ రాజ‌కీయాలు

యరపతినేని ఇరుక్కు పోయినట్లేనా? సీబీఐ దాడుల్లో కీలక ఆధారాలు

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)   గుంటూరు జిల్లా గురజాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో సీబీఐకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో యరపతినేని...
న్యూస్

బాలల్లో స్ఫూర్తికి “కిడ్స్ టేక్ఓవర్” నిర్వహించిన వాసిరెడ్డి పద్మ

Special Bureau
  (గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని “బాలికే భవిష్యత్తు” పేరుతో గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి...
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరులో టీడీపీ దుకాణం మొత్తం సర్దించే రీతిలో వైసిపి వ్యూహం..!!

sekhar
ఏపీ రాజకీయాలలో గుంటూరు జిల్లా మొదటి నుండి టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రాజధాని ని ఏర్పాటు చేయటంతో గుంటూరు జిల్లా లో టిడిపి హవా కి తిరుగే లేదు...
Featured న్యూస్

ఆ వైసిపి మహిళా ఎమ్మెల్యేకు ప్రాణరక్షణ కావాలట! గుంటూరు జిల్లాలో మరో రచ్చ

Yandamuri
తనకు ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందంటూ తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ నుండి సస్పెన్షన్ కు...
న్యూస్ రాజ‌కీయాలు

‘ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై కేంద్ర...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి దళితులు అంటే ఎందుకు అంత కోపం అంటున్న టీడీపీ నేత..??

sekhar
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేశారు. సీఎం జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలన నీ గుర్తు చేస్తుందని… ఇలాంటి ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదని, కూలిపోవటం గ్యారెంటీ...
రాజ‌కీయాలు

జీవీల్ ఏమిటో..! ఇలా దొరికారు..!!

Muraliak
కొత్తాగా ఏదన్నా జరిగితే అది అద్భుతం. ఎప్పుడూ జరిగేదే అయితే.. పనిని బట్టి బాధ్యత, పని.. అంటూ విభజిస్తాం. అటువంటి అద్భుతాన్నే ఓ రాజకీయ నేత చేసి ఆశ్చర్యం కలిగించారు. ఆయనే.. రాజ్యసభ ఎంపీ,...
ట్రెండింగ్ న్యూస్

గుంటూరులో రోడ్డు పక్కన రూ.2.5 కోట్ల బ్యాగ్… చివరకు?

Teja
గుంటూరు జిల్లాలో రోడ్డు పక్కన కరెన్సీ నోట్లతో నిండి ఉన్న ఒక బ్యాగ్ కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం దగ్గర హైవే ప్రక్కన ఒక బ్యాగ్ పడి ఉండడంతో, స్థానికులు తీవ్ర ఆందోళనకు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసిపి పురుష ఎంపీలు వర్సెస్ మహిళా ఎమ్మెల్యేలు! ఆ జిల్లా ప్రత్యేకత అదే!!

Yandamuri
వైసిపి పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని రాజకీయ పరిస్థితి గుంటూరు జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. వీరంతా కూడా...
న్యూస్

మరో పెళ్లి కోసం.. ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య నల్లగా ఉందంటూ వంక..!

Special Bureau
  (గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత నీవు నల్లగా ఉన్నావు, విడాకులు ఇవ్వాలి అని భర్తతో పాటు అత్తింటి వారు వేధిస్తుంటే ఆ గృహిణి తట్టుకోలేకపోయింది....
న్యూస్ రాజ‌కీయాలు

ఎందుకని ప్రకాశం జిల్లాపై బాబు శీతకన్ను వేశారు?

Yandamuri
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద శీతకన్ను వేశారు. మొన్నటి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తే అందులో 4 స్థానాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి.దక్షిణ కోస్తా...
న్యూస్

అప్పుడు వెలిగారు…ఇప్పుడు నలుగుతున్నారు..! అయినా జగన్ పట్టించుకోవటం లేదే?

Yandamuri
వైసిపి ప్రస్థానంలో నగరి ఎమ్మెల్యే రోజా, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పాత్ర ఎంతైనా ఉంది.2014 నుండి 2019 వరకువైసిపి ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో రోజా అప్పటి టిడిపి ప్రభుత్వంపై వీర పోరాటం చేసిన...
Featured న్యూస్ రాజ‌కీయాలు

మంగళగిరి నియోజక వర్గాన్ని లైట్ తీసుకున్న లోకేష్..??

sekhar
చంద్రబాబు తనయుడిగా పార్టీలోకి ఎమ్మెల్సీ పదవి అందుకని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. దీంతో టీడీపీ క్యాడర్ మొత్తం భవిష్యత్ నాయకుడు లోకేష్ యే అని ఫిక్స్ అయిపోయారు. కానీ చాలా సందర్భాలలో...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు, లోకేష్ లపై అదిరిపోయే మాస్ డైలాగ్స్ వేసిన కొడాలి నాని..!!

sekhar
తీవ్ర వర్షాల కారణంగా ఏపీలో చాలా వరకు పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లటంతో రైతాంగం చాలా వరకు నష్టపోయింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వరద...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ పార్టీ నాయకుడికి గాలం వేసిన బిజెపి..!!

sekhar
ఏపీలో బీజేపీ రోజురోజుకి పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. సోము వీర్రాజు అధ్యక్షుడైన తరువాత గతంలో కంటే భిన్నంగా బిజెపి పార్టీ పేరు వినబడుతుంది. చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా బిజెపి...
న్యూస్ రాజ‌కీయాలు

హోంమంత్రి జిల్లాలో పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యేల దూషణల పర్వం!

Yandamuri
ఏపీ హోంమంత్రి గుంటూరు జిల్లాకే చెందిన వారైనప్పటికీ ఆ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మీద కస్సుబుస్సు లాడుతున్నారు.అడ్డుఅదుపూ లేకుండా వారు ఖాకీలపై నోరు పారేసుకుంటున్నారు.ఈ మధ్య తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి...
న్యూస్ రాజ‌కీయాలు

ఆర్టీసీకి ఇక డబ్బులే డబ్బులు జగన్ సెన్సేషనల్ నిర్ణయం..!!

sekhar
కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ దెబ్బకి ఏపీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. ఇటువంటి తరుణంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

సైలెంట్ రాజకీయం చేస్తున్న ఆ ఇద్దరు టీడీపీ నేతలు..!!

sekhar
టిడిపి పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గత కొంత కాలం నుండి సైలెంట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉంది అన్నట్లుగా టిడిపి పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి....
న్యూస్

బ్రేకింగ్: ట్యూషన్ కు వెళ్లి కరోనా తెచ్చుకున్న 15 మంది చిన్నారులు

Vihari
కరోనా వైరస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ స్థాయిలోనే ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంకా మొదలుకానేలేదు. మొదట జులై అనుకుని తర్వాత అక్టోబర్...
Featured న్యూస్

గుంటూరులో దారుణం… ట్యూషన్ సెంటర్ లో 30 మందికి ఒకేసారి కరోనా

Varun G
ప్రస్తుతం కరోనా కొంచెం తగ్గుముఖం బాట పట్టినప్పటికీ.. జనాలు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కరోనా రికవరీ రేటు కూడా పెరిగింది. మృతుల సంఖ్య విపరీతంగా...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు కి బీజేపీ భయపడుతోందా ?? ఇదొక వింత సన్నివేశం !

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో రీతిలో బలపడాలని చూస్తున్నా బిజెపి పార్టీ ఇతర పార్టీ నేతలను ఆహ్వానించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి కి ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేని నేపథ్యంలో ఇతర...
న్యూస్ రాజ‌కీయాలు

ఒకరితో ఒకరు పోటీ పడుతున్న తెలుగు తమ్ముళ్ళు..??

sekhar
2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చాలా నియోజకవర్గాలలో టిడిపి పార్టీకి ఇన్చార్జి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కిందిస్థాయి క్యాడర్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కి తమ బాధలు అనేక రీతులుగా గతంలో చెప్పిన...
న్యూస్

అదన్న మాట హోంమంత్రి సుచరిత ధైర్యం !?

Yandamuri
జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులందరికీ భిన్నంగా హోంశాఖ మంత్రి సుచరిత వ్యవహార శైలి ఉంది.మిగిన మంత్రులు రాష్ట్ర స్థాయి వ్యవహారాలకే కాకుండా నియోజకవర్గ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ అక్కడ ప్రజలకందుబాటులో ఉంటున్నారు...
ట్రెండింగ్ న్యూస్

ఒంటిమీద నూలుపోగు లేకుండా దొంగతనాలు .. ఇంట్లో లేడీస్ ఉంటే మాత్రం .. !

arun kanna
మీరు ఎన్నో దొంగతనాలు విని ఉంటారు…. చూసి ఉంటారు కానీ ఇలాంటి ఒక దొంగతనం గురించి మాత్రం చాలా అరుదుగా వింటారు. ఒక దొంగ అ దొంగతనం చేసేందుకు అనువైన ఇంటిని గుర్తించిన తర్వాత...
న్యూస్

బ్రేకింగ్: సూపరింటెండెంట్ వేధింపులతో మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Vihari
గుంటూరు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరిటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే ఈ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి...
న్యూస్ సినిమా

సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మృతి

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగు సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి (74) నేటి వేకువ జామున గుండె పోటుతో మృతి చెందారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో కొద్ది నెలలుగా...
న్యూస్ రాజ‌కీయాలు

తాడేపల్లి లో తన ఆఫీస్ కి పిలిపించుకుని మరీ .. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ?

sekhar
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ పరిపాలన పరంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పార్టీలో కీలక నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిందట....
Featured న్యూస్

దేవినేని ఉమా గారూ …సిద్ధంగా ఉండండి!

Yandamuri
వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ టిడిపి హయాంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు తరచూ జగన్ ప్రభుత్వం పై విమర్శల...
న్యూస్ రాజ‌కీయాలు

దీ స్ట్రాంగ్ లేడీ వారియర్ ఆఫ్ వైసీపీ : విడదల రజినీ – కానీ ఒక మైనస్ పాయింట్  !

sekhar
2019 ఎన్నికలకు సంవత్సరం ముందు గుంటూరు చిలకలూరిపేట నియోజకవర్గం లో అడుగుపెట్టిన విడుదల రజిని పొలిటికల్ గా ఆమె వేసిన అడుగులు ఏపీ రాజకీయాలలో సంచలనాలు గా మారాయి. చిలకలూరి నియోజకవర్గం మాజీ మంత్రి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గల్లా జయదేవ్ వ్యూహం ఏంటి ..!ఎందుకు సైలెంట్ అయ్యారు..??

sharma somaraju
  గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహమేంటి గడిచిన రెండు నెలల నుంచి ఆయన నియోజకవర్గంలోనూ, అమరావతి రైతుల పోరాటం లోనూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎక్కడా కనిపించడం...
న్యూస్ రాజ‌కీయాలు

గల్లా జయదేవ్ కొత్త స్ట్రాంగ్ ప్లాన్ .. జగన్ ముందు ఇవన్నీ పని చేస్తాయా ? 

sekhar
ఏపీ రాజధానిగా అమరావతి నే ఉంచాలని టిడిపి పార్టీ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. అయినాగాని మరొక పక్క జగన్ అవేమీ పట్టించు కోకుండా తన పంతనా దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరోపక్క...
న్యూస్

వైసీపీ వాయిస్ సడన్ గా పడిపోయింది ! ఎందుకంటే?

Yandamuri
తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీ పంచన చేరిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావటం ముఖ్యమంత్రి జగన్ కి ఇబ్బందికరంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు! గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఆశయానికి గండి కొడుతూ ఫుల్ ప్రూఫ్స్ తో దిగిన గల్లా జయదేవ్ ! 

sekhar
విభజనతో నష్టపోయిన ఏపీలో అభివృద్ధి అంతటా జరగాలని వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని ని ఉంచుతూనే విశాఖపట్టణం, కర్నూలులో రాజధాని పేట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు రాజధానుల నిర్ణయానికి...
న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి వెనకా ముందూ అటూ ఇటూ ఇంత రాజకీయం నడుస్తోందా ? 

sekhar
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హోం మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు ఇవ్వటం దేశంలోనే సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లాకు చెందిన సుచరిత కి జగన్ మంత్రి పదవి ఇచ్చి సీనియర్...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం – తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు ! 

sekhar
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25...
న్యూస్ రాజ‌కీయాలు

రాయపాటి సాంబ శివరావు – స్ట్రాంగ్ రీ ఎంట్రీ తో ? 

sekhar
ఏపీలో వైసిపి పార్టీ మెజార్టీ గెలవడం తోనే స్టార్టింగ్ లోనే టిడిపి పార్టీ లో వలసల రాజకీయం స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు…...
న్యూస్ రాజ‌కీయాలు

లక్షన్నర ఇస్తా రండి .. అంటున్న జగన్ మోహన్ రెడ్డి ! 

sekhar
ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్న మరోపక్క కొత్త పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో బయటపడటంతో వైద్య సిబ్బంది కొరత...
న్యూస్ రాజ‌కీయాలు

ఉండవల్లి శ్రీదేవి మీద జగన్ సీరియస్ ?

sekhar
ఏపీలో అధికార పార్టీ నాయకుల అనుచరులు తెగ రెచ్చిపోతున్నారు. అధికారంలో తమ నాయకుడు ఉండటంతో రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళితే వైసిపి పార్టీ తాడికొండ...
న్యూస్

బ్రేకింగ్: పేకాట కేసులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అనుచరుడు అరెస్ట్

Vihari
గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చెందిన ముఖ్య అనుచరుడు సలివేంద్ర సురేష్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీదేవి ముఖ్య అనుచరుడిగా జిల్లాలో సురేష్ కు పేరుంది. సలివేంద్ర...
న్యూస్

గుంటూరులో కరోనా రాసిన ప్రేమకథ!

Vihari
కరోనా వైరస్ కారణంగా ఇద్దరు ప్రేమలో పడి జంట అవ్వడం విశేషం. అది కూడా వారం, పది రోజుల వ్యవధిలోనే అంతా జరిగింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన అబ్బాయి,...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఆ కామెంట్సే ఆయనకు మంత్రి పదవిని దూరం చేసాయా..!!

Special Bureau
జూనియర్ కు కలిసొచ్చిన కొత్త జిల్లాల నిర్ణయం కొత్త మంత్రుల ఎంపికలో అసలు ఏం జరిగింది…! ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన 15 నెలల తరువాత తొలి కేబినెట్ విస్తరణ జరిగింది. సామాజిక సమీకరణాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కొంప ముంచుతున్నపేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం..!!

sekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి పెద్దగా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా...
న్యూస్ రాజ‌కీయాలు

అందలం ఎక్కే లోపే .. మర్రి రాజశేఖర్ ని వెనక్కి లాగుతోంది ఎవరు ?? 

sekhar
గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మొదటి నుండి వైసీపీ పార్టీ కోసం కృషి చేసిన నాయకుడు మర్రి రాజశేఖర్. తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నుండి అనేక రాజకీయ...
బిగ్ స్టోరీ

 వామ్మో హైదరాబాద్… వణుకుతున్న ఆంధ్రా…

Special Bureau
వామ్మో హైదరాబాద్… ఇదీ ఇప్పుడు ఆంధ్రాలో బాగా విన్పిస్తున్న వాయిస్… హైదరాబాద్ ఏంటి.. ఆంధ్రా ఏంటని అనుకుంటున్నారా… అవును మీరు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లినా… నెల్లూరు వచ్చినా… వైజాగ్ వచ్చినా… ఇప్పుడు మీకు...
న్యూస్ రాజ‌కీయాలు

2020 ఇలా ఉందేంటి..? భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర మునిపోతోంది

arun kanna
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు తోడు మరిన్ని సమస్యల నడుమ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు...
న్యూస్

‘ అమర్ రాజా ‘వారు ఎందుకలా చేస్తున్నారు !

Yandamuri
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహార శైలి మారింది.ఆయన ఇటు ప్రజలకు అటు పార్టీకి కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక‌త క్యాష్...
న్యూస్

బ్రేకింగ్ : హుటాహుటిన .. గుంటూరు బయలుదేరిన చంద్రబాబు ..??

sekhar
ESI కుంభకోణంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు వారాలుగా అచ్చెన్నాయుడు జీజీహెచ్‌లో ఉండటంతో ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ ఉన్నట్లు వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది....