NewsOrbit

Tag : guntur

న్యూస్

అచ్చెన్నాయుడు ని కలిసేందుకు ప్రయత్నించిన బాబు..! చివరికి….

arun kanna
తెలుగుదేశం పార్టీ అధినేత మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం లో ఇరుక్కున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని కలిసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం గుంటూరులో లో...
న్యూస్

బొత్స ఆ మాట అనడంతోనే వైకాపా లో ఏం జరుగుతోందో అర్ధం అవుతోంది ! 

sekhar
జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స ఇటీవల మీడియా ముందు పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంలో నెల్లూరు, గుంటూరు...
రాజ‌కీయాలు

విజయవాడలో గ్యాంగ్ వార్ కేసు- గుంటూరు లో టాప్ సీక్రెట్ తెలిసింది!

Yandamuri
విజయవాడ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు మణికంఠ వార్డు సమీపంలో ఒక అజ్ఞాత వ్యక్తి సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు...
రాజ‌కీయాలు

అన్నీ ఇసుక సమస్యల కీ ఒకే ఒక్క సోల్యూషన్ తీసుకొచ్చిన వైకాపా ప్రభుత్వం .. !

sekhar
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై సొంత పార్టీలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిలో ఒకటి రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం. ఈ...
న్యూస్

గ్రామ వాలంటీర్ కోసం పెళ్లాన్ని వదిలేశాడు.. అడ్డంగా దొరికాడు

sharma somaraju
అతను వెలగబెట్టేది భాద్యతాయుతమైన గ్రామ సచివాలయ కార్యదర్శి ఉద్యోగం. కార్యాలయంలో కింది స్థాయి సిబ్బందిని కన్న బిడ్డలుగా, సోదరి సోదర మానులుగా చూసుకోవాల్సి ఉండగా బుద్ది వక్ర మార్గం పట్టింది. కూతురు వయసు ఉండే...
న్యూస్

కన్నా నిరసన దీక్ష

sharma somaraju
గుంటూరు : ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకంపై ఆయన మంగళవారం గుంటూరులో తన...
న్యూస్

వైసీపీ ఎమ్మెల్యే విడతల రజని కారుపై ప్రత్యర్థుల రాళ్ల దాడి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు : చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన...
న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

sharma somaraju
అమరావతి : గుంటూరు జిల్లాలో  సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఫిరంగిపురం మండలం రేపూడి...
రాజ‌కీయాలు

స్యరూపానందకు అమరావతి నిరసన సెగ

sharma somaraju
గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అయన వాహనానికి...
న్యూస్

ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిపై అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే…తనను డేవిడ్ అనే...
టాప్ స్టోరీస్

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భూప్రకంపనలు

sharma somaraju
Visit Site (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఉభయ తెలుగు రాష్ట్రాలలోని నదీ పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిముషాలకు భూమి స్యల్పంగా కంపించింది. ఇంటి పక్కనుంటే  పెద్ద ఎత్తున విమానం వెళ్తున్న శబ్దంతో  భూ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై భిన్నాభిప్రాయాలు లేవు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: ఏపి రాజధాని అంశంలో బిజెపిలో భిన్నాభిప్రాయాలు లేవనీ, తామంతా స్పష్టమైన వైఖరితోనే ఉన్నామనీ అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నేడు గుంటూరులో ఆయన మీడియాతో...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదు’

sharma somaraju
గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక...
రాజ‌కీయాలు

‘ఈ వివక్షత ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

ఏపీలో మళ్లీ పడగవిప్పిన కాల్‌మనీ భూతం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం...
న్యూస్

బాపట్లలో వింతగా జన్మించిన శిశువు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లా బాపట్లలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించింది. మూడు చేతులతో ముక్కు,చెవులు సరిగా లేని రూపంలో శిశువు జన్మించింది. దంపతులది మేనరిక వివాహం కావడంతో జన్యుపరమైన లోపాల...
టాప్ స్టోరీస్

ఓ వైపు ‘దిశ’ బిల్లు ఆమోదం.. మరోవైపు అత్యాచారం!

Mahesh
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్...
న్యూస్

టిడిపి సెంట్రల్ ఆఫీస్‌ ప్రారంభించిన బాబు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు చంద్రబాబుకు...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
రాజ‌కీయాలు

లోకేష్‌కు వైసిపి నేతల షాక్:డిఆర్‌సి నుండి బహిష్కరణ

sharma somaraju
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్‌సి)...
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
న్యూస్

క్రీడాకారులకు వసతులు ఏవి?:కేంద్రానికి ఫిర్యాదు

sharma somaraju
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ అథెలిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ జూనియర్ అథెలిటిక్స్ ఛాంపియన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్రీడాకారులకు కనీస వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల...
టాప్ స్టోరీస్

ఏపీలో వైసిపి దమనకాండ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సుధీర్ఘ లేఖ రాశారు. అందులో ‘’ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన...
టాప్ స్టోరీస్

అరాచకాలు సృష్టించేందుకు!

Mahesh
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

‘పల్నాడు’ యుద్ధం

Mahesh
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...
టాప్ స్టోరీస్

శ్రీదేవి ఘటనపై జగన్ సీరియస్

Mahesh
అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం...
టాప్ స్టోరీస్

కవల పిల్లలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ!

Mahesh
గుంటూరు: లేటు వయసులో తల్లిదండ్రులుగా మారారు ఓ వృద్ధు దంపతులు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ అనే మహిళ… 74 ఏళ్ల వయసులో ఇద్దరూ ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సిజేరియన్...
న్యూస్

‘బాధిత టిడిపి శ్రేణులకు పునరావాసం!’

sharma somaraju
గుంటూరు: వైసిపి బెదిరింపులతో పల్నాడు ప్రాంతం నుండి వలసలు వెళ్లిన బాధితుల కోసం గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు ప్రాంత టిడిపి నాయకులతో మంగళవారం నిర్వహించిన...
న్యూస్

ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

sharma somaraju
గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్‌టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన...
న్యూస్

నిలకడగా కోడెల ఆరోగ్యం

sharma somaraju
అమరావతి : తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కోడెల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు...
న్యూస్

విచారణకు సిద్ధం:కోడెల

sharma somaraju
గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో రెండు సార్లు అధికారులకు, ఒక...
న్యూస్

కోడెలకు మరో షాక్

sharma somaraju
గుంటూరు : టిడిపి నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుమారుడు నిర్వహిస్తున్న గౌతం హోండా షోరూమ్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి...
న్యూస్

ఉమ్మారెడ్డికి అస్వస్థత

sharma somaraju
గుంటూరు: వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంపిఇఒల దీక్షను విరమింపజేసేందుకు బుధవారం ఆయన అక్కడకు చేరుకున్నారు. సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి...
రాజ‌కీయాలు

టిడిపికి మరో షాక్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్‌పర్సన్‌కు పంపించారు. టిడిపి...
న్యూస్

ఐదు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ పరిధిలోని నల్లచెరువు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల, నెల్లూరు జిల్లా కోవూరు ఇసుకపాలె, సూళ్లూరుపేట అటకానితిప్ప పోలింగ్...
న్యూస్

‘కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి’

sharma somaraju
గుంటూరు. ఏప్రిల్ 14: వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు ఐజి, ఎస్‌పిలను కలిసి...
న్యూస్

గురజాలలో ఐటి తనిఖీల కలకలం

sharma somaraju
గుంటూరు,ఏప్రిల్ 9: గుంటూరు జిల్లా గురజాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని సాంబశివనర్సింగ్‌ హోంపై మంగళవారం మధ్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురజాల టిడిపి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు...
Right Side Videos న్యూస్

అభిమానంతో చేయిస్తే ఉంగరానికే ఎసరా!

sharma somaraju
అమరావతి, మార్చి 31:  అభిమానుల హృదయాలను దోచుకోవాలని చేయి (హ్యాండ్) ఇస్తే అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు ఆ మహిళా నేత ఉంగరాన్నే దోచుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు,...
టాప్ స్టోరీస్ న్యూస్

‘తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు’

sharma somaraju
గుంటూరు, ఫిబ్రవరి 10: ఓటమి భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం గుంటూరులో బిజెపి ఏర్పాటు చేసిన ప్రజా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ప్రధాని మోది కోసం నిరసన ఎదురుచూపు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 9: అధికార పార్టీ కార్యకర్తల నిరసన హోరు మధ్య ప్రధాని నరేంద్ర మోది ఆదివారం రాష్టంలో అడుగుపెట్టనున్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం...
న్యూస్ రాజ‌కీయాలు

సీటు కోసం. . అలీ

sharma somaraju
అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతిలో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమైయ్యారు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి...
న్యూస్

పిడుగురాళ్లలో భూప్రకంపనలు

sharma somaraju
గుంటూరు, జనవరి 12:  గుంటూరు జల్లా పిడుగురాళ్లలో శనివారం మధ్యాహ్నం రెండు సెకన్లు పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ఇళ్లలో నుండి ప్రజలు...
న్యూస్

రంగా విగ్రహం కూల్చివేత..ఉద్రిక్తత

sarath
  తెనాలి, జనవరి7:  గుంటూరు జిల్లా, తెనాలిలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. సోమవారం ఉదయం రంగా విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలియగానే రంగా అభిమానులు,...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది హత్యాయత్నమే ‘కన్నా’

sharma somaraju
గుంటూరు, జనవరి 5 :  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
న్యూస్ రాజ‌కీయాలు

‘కన్నా’ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా – ఉద్రిక్తత

sharma somaraju
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
న్యూస్

ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు

sharma somaraju
గుంటూరు, డిసెంబర్ 31 : గుంటూరు బ్రహ్మనంద స్టేడియంలో మూడు కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంను సోమవారం మంత్రులు పత్తిపాటి పుల్లరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు....
న్యూస్

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

sarath
గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూర్ ఆర్.వి.ఆర్ ఇంఏజినీరింగ్ కాలేజికి చెందిన...