హేమంత్ మధుకర్.. చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు, మేకింగ్ పరంగా హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాడన్న ప్రశంసలు దక్కాయి. లక్ కూడా బాగానే ఉంది. కాని సాలీడ్ హిట్ మాత్రం ఈ దర్శకుడికి పడటం...
కరోనా దెబ్బకి థియోటర్స్ మూత పడితే ఓటిటిలు మాత్రం ఊపందుకున్నాయి. మంచి ఆఫర్ వస్తే మేకర్స్ ఎక్కడైనా ఒకటే జానాలు సినిమాలు చూడటం ముఖ్యం అని మేకర్స్ కన్విన్స్ అయ్యారు. అందుకే అన్ని భాషల్లో...
కరోనా లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూత పడ్డాయి. దాంతో దాదాపు 5 నెలలకు పైగానే టాలీవుడ్ లో విడుదల కావాల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. అనుష్క నిశ్శబ్ధం, నాని వి, రాం రెడ్,...
కరోనా విజృంభణ..లాక్ డౌన్ కారణంగా థియోటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5-6 నెలలకు పైగానే టాలీవుడ్ లో విడుదల కావాల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. అనుష్క నిశ్శబ్ధం, నాని వి, రాం...
స్వీటి అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా నిశ్శబ్ధం. మాధవన్, శాలినీ పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని హేమంత్ మధుకర్ తెరకెక్కించాడు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్...
అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ప్రకటించాలనుకుంటున్న అనుష్క కి అలా నెలలు గడిచిపోతున్నాయి. ఎట్టకేలకి ఈ సినిమా...
అగ్ర నాయిక అనుష్క చాలా గ్యాప్ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అయితే తాజాగా...
అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నిశ్శబ్దం`. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందు తెలుగు, తమిళంలోనే ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీగా...
అనుష్క నటిస్తోన్న చిత్రం `సైలెన్స్`. ఈ సినిమాలో ఈమె మాటలు రాని, చెవులు వినపడని అమ్మాయి పాత్రలో కనపడనుంది. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయమైతే కాదు. కాబట్టి అనుష్క...
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. గత ఏడాది విడుదలైన `భాగమతి` తర్వాత సినిమాలకు అనుష్క దూరంగా ఉన్నారు. పెరిగిన బరువును తగ్గించుకున్నారు. అనంతరం ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా...
ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం `నిశ్శబ్దం`. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది....
అనుష్క తాజా చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకుడు. కోనవెంకట్, టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో `నిశ్శబ్దం`గా.. ఇతర భాషల్లో `సైలెన్స్` అనే టైటిల్తో రూపొందుతుంది. తెలుగుతో పాటు తమిళం,...
అనుష్క తన కొత్త సినిమా `సైలెన్స్` సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. `వస్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా...
`భాగమతి` తర్వాత అనుష్క మరో సినిమాలో నటించలేదు. సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క బరువు తగ్గడానికి ఏడాది పైగానే సమయాన్ని తీసుకుంది. సన్నగా మారిన తర్వాత అనుష్క చేస్తోన్న సినిమా `సైలెన్స్`. హేమంత్...