అమరావతి: ఏపీలో బార్లకు సంబంధించి కొత్త మద్యం పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్యం పాలసీపై బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్ ఈ...
అమరావతి: అమరావతి నుండి హైకోర్టును కర్నూలుకు తరలించవద్దంటూ విజయనగరం న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలనీ, లేకుంటే విశాఖలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది....
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై టైటిల్, టీజర్,...
అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశించింది. ఆర్టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
అమరావతి: న్యాయ వివాదాల సుడిలో చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు, విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ఎప్పటికి దారికి వస్తాయో తెలియడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లవద్దనీ, పిపిఏల సమీక్షా నిర్ణయం...
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి...
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సిబిఐ...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ...
అమరావతి: రాజ్భవన్ అధికారులు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
అమరావతి: దివంగత టిడిపి నేత. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు కేసులు...
అమరావతి: కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూల్చి వేసే విషయంలో మరో 16 రోజులు వెసులుబాటు లభించింది. భవనాన్ని కూల్చివేస్తామని సిఆర్డిఎ అధికారులు ఇచ్చిన నోటీసుపై ఆ...
కడప: రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అబివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలని...
అమరావతి: పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందం రద్దు విషయంలో వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే హంసపాదు ఎదురయింది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. శ్రీనివాసరావు బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడు బయట...
హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఐటి గ్రిడ్స్ ఎండి అశోక్కు హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒక రోజు విచారణకు పోలీసుల ముందు హజరుకావాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్టు...
ఢిల్లీ: రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సోమవారం కేసు విచారణ సమయంలో సుప్రీం ధర్మాసనం ఎన్నికల సంఘంకు...
అమరావతి, మార్చి 28: ఐపిఎస్ అధికారుల బదిలీపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డిజితో పాటు కడప, శ్రీకాకుళం...
అమరావతి, మార్చి 27: ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటిలిజెన్స చీఫ్తో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్దపడింది....
కడప, మార్చి 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. బూరగడ్డ అనిల్ అనే...
హైదరాబాద్, మర్చి 4: ఐటి గ్రిడ్ ఇండియా డైరెక్టర్ అశోక్ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ దానిని కొట్టివేశారు. తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారని ఐటి...
అమరావతి, మార్చి 4: టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన విమర్శలు చేశారు. తమ డేటాను దొంగిలించి హైదరాబాదు బ్రాండ్ పరువు...
ఢిల్లీ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్త సంస్థ (ఎజెఎల్)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీసు ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి...
అమరావతి: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిల్పై బుధవారం వాదనలు జరిగాయి. 59లక్షల బోగస్ ఓట్లు...
హైదరాబాద్, జనవరి 3: సినీ నటుడు ప్రభాస్ భూ వివాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. హైదరాబాద్ శివారు రాయదుర్గంలో ప్రభాస్ గెస్ట్ హౌస్...
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు...
ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఎటువంటివ సూచనలూ, ముందస్తు సమాచారం లేకుండానే ఉమ్మడి హైకోర్టును విభజించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో హౌస్...
ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్...