ఆదాయం పెంపుపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) సమీక్ష జరిపారు. రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించేందుకు గానూ సీఎం జగన్ ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు....