**న్యాయస్థానాల్లో కేవలం న్యాయం మాత్రమే దక్కాలి… అక్కడ మరే ఇతర వ్యవహారాలకు చోటు ఉండకూడదు… అందుకే న్యాయస్థానాల్లో న్యాయదేవత బొమ్మకు కళ్ళకు గంతలు కడతారు… ముందున్న వారు ఎంత పెద్ద వారైనా...
ఆయన చెప్పిందొకటి… వీళ్లు అర్థం చేసుకుంటుందో మరోటి… రాజధాని విషయంలో ఫైనల్ రాష్ట్రమే… అమరావతి రాజధాని విషయంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో మర్మం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కొందరు...
సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ ఏపీకీ మూడు రాజధానులు అవసరమా.. ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఏపీలో బీజేపీ కూటమి అధికారంలో వస్తుందని...
గతంలో రోజా వ్యవహారంలో కోడెల సైతం… చట్టసభల నిర్ణయాల్లో జోక్యం తగదు.. ఏపీలో కొంత కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు బట్టాయి. కొన్నింటిని కొట్టివేసాయి. తాజాగా.....
హైకోర్టులో హోం శాఖ అఫిడవిట్ దాఖలు… చట్టసభల్లో చర్చపై ప్రస్తావన ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ నేతలు తాము అమరావతికి అనుకూలమని చెబుతూనే..రాజధాని విషయంలో...
జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వానికి న్యాయస్థానం నుండి మరో జలక్ తగిలింది.అదే సమయంలో టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఊరట లభించింది. టీడీపీ ఎంపీ గల్లా కుటుంబానికి చెందిన...
నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్..! నిమ్మగడ్డకు హైకోర్టు తాజా సూచనలు ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్ ఏపీలో వివాదాస్పదంగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలిగింపు వ్యవహారం కొత్త...
ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా నియమితుడైన నిమ్మగడ్డ యొక్క...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంపై విమర్శలు గుప్పించేందుకు ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. తాజాగా హైకోర్టు విభజన తీరు సవ్యంగా లేదంటూ మండిపడ్డారు. జనవరి నాటికల్లా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం...