హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ఇది .. స్వాగతించిన అదానీ
ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు...