తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ 2017 ఏప్రిల్ 19న దేశ రాజధానిలో కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్న పెహ్లూఖాన్ తల్లి అంగూరి బేగం హిందుత్వ మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజస్థాన్ కి చెందిన...
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హిందూ రైట్ వింగ్ (మితవాద వర్గం) భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారతదేశ ఓటర్లు మరొక్కసారి భారీ మెజారిటీతో గెలిపించారు....