మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలందరూ హిందువులేనన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాటలను బిజెపి మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే ఖండించారు. అందరూ హిందువులేనని చెప్పడం...
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...
ముంబై దేశంలో ఇంత బాహాటంగా విద్వేషం రాజ్యం ఏలడం చాలా ఆందోళనకరమైన విషయమని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నారు. తాను తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకు రకరకాల వ్యక్తుల నుంచి దూషణలు ఎదురయ్యాయనీ,...
న్యూఢిల్లీ: మూక దాడులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు 49 మంది మేధావులు, ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడంపై కాంగ్రెస్ నేత, లోక్సభ సభ్యుడు శశి థరూర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ‘నాగపూర్: మూక దాడులు భారతీయ సంస్కృతి కాదు. ఆ పనులు చేసి భారతదేశం పరువు తీయవద్దు’ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ దసరా రోజున ఇచ్చిన సందేశం ఇది. నాగపూర్లోని...
ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు అతణ్ణి దారుణంగా కొడుతున్నారు. ఒకడు చేతులతో...
కోల్కతా: సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం, హింసావాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కోల్కతా నగరానికి చెందిన ప్రముఖులు 28 మంది ఒక లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్కు ఆన్లైన్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెహ్లూఖాన్ మూకహత్య కేసులో నిందితులైన ఆరుగురినీ రాజస్తాన్ కోర్టు ఒకటి నిర్దోషులుగా విడుదల చేసింది. సంశయలాభం (benefit of doubt) సూత్రాన్ని నిందితులకు వర్తింపజేసినట్లు అల్వార్ కోర్టు తెలిపింది. 2017...
కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీలో 2018 ఏప్రిల్ 15న జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక చిన్నారి, Photo Courtesy:Reuters జాతీయ నేర గణాంకాల సంస్థ చివరిసారిగా బహిర్గతం చేసిన లెక్కల ప్రకారం భారతదేశంలో...