Anantapur: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మే రెండో వారంలో మెగా గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఇళ్ల నిర్మాణ అంశంపై జిల్లా...
AP High court: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్...
రాజకీయమంటే ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలి. గెలిస్తే పాలించాలి. లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవాలి. అనుకుంటారేమో కానీ కాదు..!! ప్రజలు ఓడిస్తే ఓడించారు.., కానీ “దేవుడు బుర్ర ఇచ్చాడు.., ఆ బుర్రలో చాల ఐడియాలు ఉన్నాయి..,...
‘జగనన్న ప్రభుత్వం కడుతున్నది కేవలం ఇళ్లు కాదు… అవి ఊళ్లు’.. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఇచ్చుకున్న స్లోగన్ ఇది. ఇందులో చాలా నిజం ఉంది. పేదల పక్షపాతిగా సీఎం జగన్...