Telangana బిగ్ బ్రేకింగ్ : ఓట్ల లెక్కింపులో గందరగోళం ఆగిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ..!!
Telangana : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తాజాగా నిలిచిపోయింది. రెండో ప్రాధాన్యత ఓటింగ్ ప్రక్రియ లెక్కింపు విషయంలో గందరగోళం ఏర్పడటంతో… అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ను...