అమరావతి: తెలుగుదేశం పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ...
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కథ ముగియనుందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె అర్థరహిత, బుద్ది జ్ఞానం లేని సమ్మె అని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్నగర్లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్...
సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే 18 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న టీఆర్ఎస్…ఫలితాలు పూర్తయ్యే సమయానికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం టీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్...