NewsOrbit

Tag : hyderabad encounter

టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
టాప్ స్టోరీస్

‘దిశ’మృతదేహంతో వెళ్తోన్న లారీ!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఘటన జరిగిన రోజు(నవంబర్ 27) దిశను నిందితులు లారీలో తీసుకెళ్తున్న దృశ్యాలు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీటీవీలో...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
టాప్ స్టోరీస్

‘హజీపూర్’ సైకో కిల్లర్‌నూ ఎన్‌కౌంటర్ చేయాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని...
టాప్ స్టోరీస్

అత్యాచార నిందితుడిపై లాయర్ల దాడి!

Mahesh
ఇండోర్: మధ్యప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచారినికి పాల్పడిన నిందితుడిపై న్యాయవాదులు దాడికి యత్నించారు. అత్యాచారం కేసులో విచారణలో భాగంగా ఆ నిందితుడిని శనివారం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడిని చూసిన న్యాయవాదులు ఆగ్రహానికి...
టాప్ స్టోరీస్

‘ఆ ఐదుగురు మృగాలను కాల్చేయండి’

Mahesh
లక్నో: తన కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపేయాలని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి అన్నారు. హైదరాబాద్ లోని దిశకు జరిగినట్లే తమకు న్యాయం కావాలని కోరారు. 90 శాతం కాలిన...
టాప్ స్టోరీస్

ఎన్‌హెచ్‌ఆర్సీపై దిశ తల్లిదండ్రులు తీవ్ర అగ్రహం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: నిందితుడి క్షమాభిక్ష తిరస్కరించాలన్న కేంద్రం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...